News
ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. చేపలను డైరెక్ట్గా నూనెలో వేయకుండా అరటి ఆకులో చేపను కట్టి, మసాలాలు తట్టించి వేయడం జరుగుతుంది.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో రాష్ట్ర జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మీడియాతో ఆమె ...
ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం, శారీరక, ...
ఏడు శనివారాలు ప్రదక్షిణలు చేసి అర్చన కార్యక్రమాలు జరిపించినట్లయితే వారి విద్య అభివృద్ధి అవుతుందని ఇక్కడకు వచ్చినటువంటి ...
ఫైనల్లో విరాట్ తో పాటు సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేందర్ శర్మ, పటిధర్ రాణిస్తే ఖచ్చితంగా ఆర్సిబి 200 మార్కులు దాటి విజయం ...
జాబ్ మేళా అనేది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించే మంచి వేదిక. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఒకే చోట వచ్చి నేరుగా ...
Gold Price: బంగారు నగలు కొనుక్కునేటప్పుడు.. మనం ఒక విషయాన్ని లోతుగా పరిశీలించాలి. షాపుకి వెళ్లి నగలను ఎంచుకోకముందే.. మనం ఆ ...
ఆర్థికంగా కుటుంబాలు కుదేల్ అవుతున్నాయి. అందుకే క్రికెట్ బెట్టింగ్కు దూరంగా ఉండటం చాలా మంచిది. లేదంటే చిక్కుల్లో పడతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సింధూరం’ను పరాక్రమానికి ప్రతీకగా కొనియాడారు. ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం చేపట్టిన నిర్దిష్ట ప్రతికార దాడి ‘ఆపరేషన్ సింధూర్’కు స్ఫూర్తి అయింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబి ...
హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీనిలో మీడియా తో మాట్లాడు తాను కొత్తగా నటించిన కింగ్ డాం మూవీ పై ఇంట్రస్టింగ్ కామెంట్స ...
వేములవాడ రాజన్న గోశాలలో ఉన్న కోడెలు, ఆవులను రైతులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం అధికారికంగా పంపిణీ ప్రకటన వెలువడనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గోశాలను ...
మరోమారు శ్రీవారి ఆలయం పై విమానం ఎగిరింది. అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురం విమానం వెళ్లింది. శ్రీవారి ఆలయం పై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ శ్రీవారి ఆలయం పై విమానాలు వెళ్త ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results