News

2. చేపలతో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Caste Census: 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఈసారి కుల గణన కూడా చేయనున్నారు. 2026 అక్టోబర్ నుంచి మొదటి దశ ప్రారంభమవుతుంది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కింపు జరగ ...
కర్నాటక బెంగుళూరులో కోహ్లీ స్పీచ్ అదరగొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ హంగామా చేశారు.
తెలుగు సినీ చరిత్రలో కామెడీ మరియు మాస్ ఎంటర్టైన్‌మెంట్‌కు మరో నిర్వచనంగా నిలిచిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ చిత్రం, విడుదలైన రోజునుంచి ప్రేక్షకులను నవ్విస్తూ.. ఉత్కంఠకు గురిచేస్తూ ఎమోషన్‌తో సరిగా ...
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయ సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది, ఒక చిన్నారితో సహా, మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు, చాలామంది ...
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయ సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది, ఒక చిన్నారితో సహా, మరణించారు, 20 మందికి పైగా గాయపడ్డారు, చాలామంది ...
Stampede | ఆర్సీబీ సంబురాల్లో విషాదం.. తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం Stampede | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy stadium) లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ...
Ambati Rambabu: గుంటూరు కలెక్టరేట్‌ వద్ద పోలీసులతో అంబటి వాగ్వాదం పోలీసులపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. వైసీపీ ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పా ...
ఐపీఎల్ 2025 ఛాంపియన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో సాధించిన చారిత్రక విజయం తర్వాత, బెంగళూరులోని తాజ్ హోటల్‌లో ఘన స్వాగతం.
Kuldeep Yadav: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వంశిక LICలో పనిచేస్తోంది. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కుల్దీప్ 14 మ్యాచ్‌ల్లో 15 వికెట ...
విరాట్ కోహ్లీ అనుష్కా శర్మతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు బయలుదేరారు .
Post Office Scheme: ఈ ప్లాన్‌లో ప్రీమియం తక్కువగా ఉండటమే కాకుండా, వార్షిక బోనస్ కూడా ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు ఇప్పుడు పోస్టాఫీసు బీమా పథకాల వైపు వేగంగా ఆకర్షితులవుతున్నారు.